గో విజ్ఞాన వ్యవసాయ కేంద్రం – నచుగుంట ( పశ్చిమ గోదావరి జిల్లా )

గో విజ్ఞాన వ్యవసాయ కేంద్రం – నచుగుంట ( పశ్చిమ గోదావరి జిల్లా )

  పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వద్దగల నాచుగుంట గ్రామములో 20 సంవత్సరాల క్రితం జస్టిస్  సుంకవల్లి పర్వత రావు గారు  బహుకరించిన 25 ఎకరాల వ్యవసాయ  భూమిలో గో  విజ్ఞాన వ్యవసాయ కేంద్రాన్ని సంఘం  ప్రారంభించింది  అప్పటి ప్రాంత  ప్రచారకులు శ్రీ సోమేపల్లి సోమయ్య గారు దీనికి...
గ్రామీణ వికాస సంఘం – కదుము ( శ్రీకాకుళం జిల్లా )

గ్రామీణ వికాస సంఘం – కదుము ( శ్రీకాకుళం జిల్లా )

శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం లోని కడుము గ్రామ కేంద్రం గా చుట్టూ పక్కల ఉన్న 22 గ్రామాలను గ్రామీణ గ్రామ వికాస సంఘం దత్తత తీసుకుని, గత పది సంవత్సరాలుగా అక్కడ క్రమేణా అభివృద్ధి పనులు చేస్తున్నది. శ్రీ రాజేంద్ర గారు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ ప్రచారకులు అక్కడే ఉండి ఆ...